Sunday, May 31, 2020


నాచిరుకవితనరనారి

మనశాస్ర్తిగారుశానాంటోనియౌగుడిలోఅందరికన్నవెంకటేశ్వరస్వామినిఅందంగాఅలంకరించారనినాకుఅనిపించిరాసినది
—————————————————-

కలియుగదేవుడవునీవేవెంకన్న..నీఇరువురి 
దేవీలనుకాస్తచూడవన్న,

నీముందుచిరునవ్వులుచిందించినను..వారిమనసునీవుఎరగవన్న,

నీకుతెలియనిరహస్యముఒకటిఉందన్న.. అదిఅలంకారముఆడవారికేసొంతమన్న,

పచ్చనిపంచతో.. పైరుపచ్చనిపసిడిహరముతోనీవువెలుగిపోతేఎలావెంకన్న,

కిరీటాలు,కనకాభరణాలునీకేలన్న..వున్నాఅవికుభేరునిసొంతమనిమరవకన్న,

స్వర్నాభరణాలునీసతీమణులకుఅందమన్న..
తిరువీధులలోతిరుగాడునీకుతులసీమాలచాలన్న,

అందుకేనీఅందమంతాదేవీలకివదలిజగదానందమునీవుపొందుటశ్రేష్టమన్న,

జగతేనీవనిజీవించుజీవులనుజాగ్రుతముచేసి..జగమంతానీవనిధ్యానించుదేహములుధన్యముచేయవన్న,

నరనారినరులనరనరాలచేరి..ప్రాణనాడిప్రజలపాపాలుప్రారద్రోలవన్న.


——————శిరీష్శరత్



No comments:

Post a Comment