నిన్ను చూడక కృష్ణమ్మ పాయ , గంగమ్మ పాయ కలసి పోయెను సంద్రములో ..
నీ జాడలేక కొండల్లో లోయ , ఎండల్లో నీడ కరిగిపోయెను కన్నీటితో ..
నీ పిలుపులేక సెలయేటి హోరు , పలికేటి పెదవి మూగబోయెను మౌనంతో ..
నీ నవ్వులేక కలలు లేని నిద్దుర , కుసేటి కోయిల విసిగెను విరహం తో ..
నీ ప్రేమలేక నిజము కాని ఆశ , వదిలి పోనీ శ్వాస దాగిపోయెను ఈ కవితలో.
---------శిరీష్ శరత్
No comments:
Post a Comment