Sunday, January 27, 2013

కవితగ మార్చెను

భూదేవికి కోపం వచ్చెను వరుణ దేవుడు శాపం ఇచ్చెను ,

కన్నీరే కడలై వచ్చెను కష్టాలే తన నీడై నిలచెను ,

ప్రతి మనిషిని జాలొచ్చెను ప్రతి మనసుకు కన్నీరొచెను,

నా భాదే కలముకు తెలిసిను ఆ భాదను కవితగ మార్చెను .

                                 ----------శిరీష్ శరత్

No comments:

Post a Comment