Wednesday, June 1, 2011

కలికాలం

మనసున మమతే లేకున్నది  ఈ మనుషులలో,

చెలిమికి చేదలే పట్టెను  ఈ స్వార్ధం తో ,

సంస్కృతి నడీ సంద్రమున మునిగెను ఈ సంపాదనతో ,

గురువుకు గౌరవమే లేకున్నది ఈ చదువులలో ,

సంస్కారము సుడిగాలిలో ఎగిరినది ఈ సమయంలో,

కలముకు కవితే రాకునది ఈ కలికాలంలో .
                                                                          శిరిష్ శరత్

No comments:

Post a Comment